Sunday, June 10, 2007

ఏం చేసుకుంటాడు?

ఇంటి పెంపుడుపిల్లి ఆ రోజు చనిపోయింది. తన కొడుకు కిట్టూకు అదంటే ప్రాణం. అందుకని ఈ విషయం ఎలా చెప్పాలా అని మథనపడసాగింది మాధవి.సాయంత్రం స్కూలు నుంచి రాగానే, 'జానీ ఎక్కడమ్మా?' అడిగాడు కిట్టూ.'అది మధ్యాహ్నం దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది నాన్నా' బాధగా చెప్పింది మాధవి.'చచ్చిపోయిన పిల్లిని దేవుడు ఏం చేసుకుంటాడమ్మా?' ఎదురు ప్రశ్నించాడు కిట్టూ.

No comments: